Breaking: కారు-బస్సు ఢీ.. ఐదుగురు మృతి

114718చూసినవారు
Breaking: కారు-బస్సు ఢీ.. ఐదుగురు మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాంగ్లి జిల్లాలో కారు- బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కారులో వివాహానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్