వైసీపీ కొత్త సమన్వయకర్తలు వీళ్లే

337233చూసినవారు
వైసీపీ కొత్త సమన్వయకర్తలు వీళ్లే
కొత్త సమన్వయకర్తలను వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. గాజువాక సమన్వయకర్తగా మంత్రి అమర్నాథ్, చిలకలూరిపేటకు కావటి మనోహర్ నాయుడు, కర్నూల్ మేయర్ గా సత్యనారయణమ్మను ప్రకటించింది. మండలిలో జంగా కృష్ణమూర్తి స్థానంలో విప్ గా వరుదు కళ్యాణిని నియమించింది.

సంబంధిత పోస్ట్