'స్వర్ణయుగం వైపు నడిపించేందుకే మూడు పార్టీల పొత్తు'

51చూసినవారు
'స్వర్ణయుగం వైపు నడిపించేందుకే మూడు పార్టీల పొత్తు'
రాతియుగం నుంచి రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపించేందుకే మూడు పార్టీల పొత్తు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. 2014 ఎన్నికల ఫలితాన్ని తిరగరాసేలా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో మళ్లీ ప్రభంజనం సృష్టించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.వైసీపీ పాలనలో విధ్వంసం అయిన రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు చేతులు కలిపిన మూడు పార్టీల పొత్తును ప్రజలు ఆహ్వానిస్తున్నారని లోకేష్ అన్నారు.

సంబంధిత పోస్ట్