తిరుమల లడ్డూ ఘటన.. అప్రమత్తమైన దేవాదాయశాఖ

57చూసినవారు
తిరుమల లడ్డూ ఘటన.. అప్రమత్తమైన దేవాదాయశాఖ
తిరుమల లడ్డూ కల్తీ ఘటనతో దేవాదాయశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో వాడే ఆవు నెయ్యి నాణ్యత వివరాలు సేకరిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లో ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరా తీస్తోంది. వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు దేవాదాయశాఖ సిద్ధమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్