తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం

69చూసినవారు
తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం
తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం రేపింది. ట్రాప్ కెమెరాలకు చిరుతపులి కదలికలు చిక్కాయి. భద్రతా సిబ్బందిని టీటీడీ అప్రమత్తం చేసింది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు టీటీడీ అధికారులు చేశారు.

సంబంధిత పోస్ట్