బస్సులు లేక తప్పని అవస్థలు

67చూసినవారు
తిరువన్నామలైకి బస్సులు లేక అవస్థలు పడుతున్నట్లు ప్రయాణికులు ఆదివారం తెలిపారు. చిత్తూరు ఆర్టీసీ బస్టాండు నుంచి రాత్రి 9గంటలు దాటితే తిరువన్నామలైకి ఆర్టీసీ బస్సుల సౌకర్యం లేని కారణంగా గతకొంతకాలంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం రాత్రి చిత్తూరు ఆర్టీసీ బస్టాండులో తిరువన్నమలై బస్సులకోసం ప్రయాణికులు పడిగాపులు కాసిన బస్సులు రాకపోవడంతో ఇబ్బందులు పడ్డామన్నారు.

సంబంధిత పోస్ట్