మూకాంబిక అమ్మవారి సేవలో చిత్తూరు ఎమ్మెల్యే

85చూసినవారు
మూకాంబిక అమ్మవారి సేవలో చిత్తూరు ఎమ్మెల్యే
మూకాంబిక అమ్మవారి సేవలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ శనివారం ఉదయం కర్ణాటక రాష్ట్రం, తుళునాడు ప్రాంతం, ఉడిపి జిల్లా, బైందూరు తాలూకాలోని కొల్లూరులో గల మూకాంబిక అమ్మవారి దేవాలయంలో దేవత మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం వేదపండితుల వేద మంత్రాలతో ఆశీర్వచనాలు ఇవ్వడం జరిగింది. అనంతరం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు కూడా పూజలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్