శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

58చూసినవారు
శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ
గంగాధర నెల్లూరు నియోజక వర్గం ఎస్ ఆర్ పురం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తయ్యూరు పాయకట్టులో వెలసిన శ్రీ ఆరిమాని గంగమ్మ దేవస్థానం లో నిర్వహించే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం కరపత్రాలను చైర్మన్ లింగారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్