నిరాశ్రయుల వసతిగృహంలో భోజనం పంపిణీ

65చూసినవారు
నిరాశ్రయుల వసతిగృహంలో భోజనం పంపిణీ
వాకాటి బాస్కర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల దాతృత్వంతో గూడూరు పట్టణం, గమల్లపాలెం లోని మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేప్మా, మునిసిపాలిటీ నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గృహంలోని నిరాశ్రయులకు శుక్రవారం రాత్రి భోజనం, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, వసతి గృహ సిబ్బంది రాహుల్, కలీమ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్