అబ్దుల్ అజీజ్ ను కలిసిన మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రతినిధి రఫీ

75చూసినవారు
అబ్దుల్ అజీజ్ ను కలిసిన మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రతినిధి రఫీ
రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమితులైన అబ్దుల్ అజీజ్ ను కందుకూరు టిడిపి ముస్లిం మైనారిటీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ రఫి కలిసారు. నెల్లూరు నగరంలోని అబ్దుల్ అజీజ్ నివాసంలో రఫీ మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అబ్దుల్ అజిజ్ సారథ్యంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. మైనార్టీల అభివృద్ధికి అబ్దుల్ అజీజ్ పెద్ద పీట వేస్తారన్నారు.

సంబంధిత పోస్ట్