త్రిబుల్ ఐటీ కి జంబాడ హై స్కూల్ విద్యార్థిని ఎంపిక

73చూసినవారు
త్రిబుల్ ఐటీ కి జంబాడ హై స్కూల్ విద్యార్థిని ఎంపిక
విజయపురం మండలం జంబాడ జడ్పీ హైస్కూల్ లో పదవ తరగతి చదువుకున్న ఈ. ద్రాక్షాయిని త్రిబుల్ ఐటీ కి ఎంపికైనట్లు పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గురువారం తెలిపారు. ద్రాక్షాయిని ఈ ఏడాది పదవ తరగతి ఫలితాల్లో 571 మార్కులతో మండల ఫస్ట్ ర్యాంక్ సాధించడం గమనార్హం. ట్రిపుల్ ఐటీ కి ఎంపిక కావడంతో ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్