కర్ణాటక నుంచి ఏనుగులు తీసుకొస్తాం: ఎమ్మెల్యే

54చూసినవారు
చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడుల అరికట్టేందుకు కర్ణాటక నుంచి శిక్షణ పొందిన ఏనుగులను తీసుకు వచ్చేందుకు సమాలోచనలు చేస్తున్నట్టు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గురువారం తెలిపారు. పలమనేరులో అయన మాట్లాడారు, తద్వారా నష్టం కలగకుండా ఉంటుందని డీఎఫ్వో చైతన్య కుమార్ రెడ్డి చెప్పారన్నారు. ఏనుగుల దాడులతో పంట, ప్రాణ నష్టం జరగడం బాధాకరమన్నారు. సోలార్, హ్యాకింగ్ ఫెన్సింగ్తోనూ ఏనుగులను కట్టడి చేయలేకపోతున్నామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్