పూతలపట్టులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

52చూసినవారు
రాష్ట్రభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతోనే సాధ్యమని ఎంపీ దగ్గు మళ్ళ ప్రసాద్ రావు అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, నాంపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. అనంతరం ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్