నెయ్యి కల్తీ కి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

58చూసినవారు
నెయ్యి కల్తీ కి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
తిరుమల లడ్డు తయారీలో వాడే నెయ్యి కల్తీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం, కల్లూరు పోలీస్ స్టేషన్ లో టిడిపి నాయకులు ఎస్సై వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో టీటీడీ బోర్డు చైర్మన్లు గా ఉన్న వై. వి. సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి పైన చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్