నాగలాపురం సచివాలయంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభం

74చూసినవారు
నాగలాపురం మండల కేంద్రంలోని నాగలాపురం 1, 2, 3 సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం ప్రారంభించారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు పెన్షన్ కోసం తరలివస్తున్నారు. సచివాలయ సిబ్బంది మూడు సచివాలయాలలో లబ్ధిదారుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఎక్కువ కౌంటర్లు పెట్టి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్