జెండా ఎగురవేసిన ప్రభుత్వ ఖాజీ

56చూసినవారు
వరదయ్యపాలెం మండలం ముస్లిం పాలెం గ్రామంలోని మద్రాస్ జామియా ఇష్రతుల్ ఇస్లాంలో గురువారం ఉదయం జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ ఖాజీ చాంద్ భాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేసే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మద్రాస్ విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ. ఎందరో త్యాగమూర్తుల ఫలితమే పంద్రాగస్టు అని చెప్పారు.

సంబంధిత పోస్ట్