శ్రీకాళహస్తికి 500 మంది విద్యార్థుల రాక

66చూసినవారు
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషనల్ టూర్ కు శ్రీకారం చుట్టిందని తిరుపతి డీఈవో శేఖర్ శుక్రవారం వెల్లడించారు. ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు టూర్లు ఉంటాయని చెప్పారు. ఇందులో భాగంగా దాదాపు 500 మంది విద్యార్థులు శ్రీకాళహస్తి దేవస్థానం దర్శనానికి వస్తారని చెప్పారు. వారికి తగు సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్