తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో మహా చండీ హోమం

69చూసినవారు
తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని మహా చండీ హోమం అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు శాస్త్రవేత్తగా హోమం చేసి పూర్ణాహుతితో ముగించారు. అమ్మవారికి విశేషాలు నిర్వహించిన అనంతరం అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

సంబంధిత పోస్ట్