తెదేపా విజయంతో శ్రీ చెంగాళమ్మ తల్లికి పూజలు

83చూసినవారు
మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించిన తరుణంలో ఆ పార్టీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి తమ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాళమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చిట్టేటి పెరుమాళ్, శ్రీనివాసులు రెడ్డి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్