కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి: సజ్జల

76చూసినవారు
కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి: సజ్జల
కౌంటింగ్ వేళ వైసీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని ఆరోపించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం మనకు రావాల్సిన ప్రతీ ఓటు వచ్చేలా చూడాలన్నారు. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.

సంబంధిత పోస్ట్