మేం తప్పు చేస్తే రక్తం కక్కుకుని చస్తాం: భూమన

63చూసినవారు
మేం తప్పు చేస్తే రక్తం కక్కుకుని చస్తాం: భూమన
తిరుపతి లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ విషయంలో తప్పు చేస్తే తాము రక్తం కక్కుకుని చావాలని వెంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నానని, టీడీపీ తప్పు నిరూపించడానికి సుప్రీంకోర్టు జడ్జితో విచారణకు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు. తిరుమల లడ్డూ వివాదం ద్వారా చంద్రబాబు తన రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టుకుంటున్నాడని భూమన విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్