'బాలినేని ఏ పార్టీలోకి వెళ్లినా వదలం'

54చూసినవారు
'బాలినేని ఏ పార్టీలోకి వెళ్లినా వదలం'
వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరిన కేసుల నుంచి తప్పించుకోలేరని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. బాలినేని ప్రకాశం జిల్లాను సర్వనాశనం చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో తనపై 32 అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. చంద్రబాబును కూడా బాలినేని దూషించారని జనార్థన్ గుర్తు చేశారు. టీడీపీ కార్యకర్తలను వేధించారన్నారు. ఇప్పుడు జనసేనలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారని అని ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్