పీఏసీ చైర్మన్ పోస్ట్ కూటమి ఎవరికి ఇస్తుంది..?

52చూసినవారు
పీఏసీ చైర్మన్ పోస్ట్ కూటమి ఎవరికి ఇస్తుంది..?
తెలంగాణలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పొస్టు ఎంత రచ్చ సృష్టిస్తోందో అంతా చూస్తున్నారు. ఆ పదవిని బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ వైపు మళ్ళిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. నిజానికి ఈ పదవి ప్రతిపక్షాలకు ఇస్తారు. మరి ఏపీలో చూస్తే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇక కూటమి ప్రభుత్వంలో టీడీపీతో పాటు జనసేన బీజేపీ ఉన్నాయి. పీఏసీ చైర్మన్ పోస్ట్ ఇవ్వాలనుకుంటే జనసేనకు లేదా బీజేపీకి ఇవ్వవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్