నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

60చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో వరదలు తగ్గుముఖం పట్టకపోవడంతో రెండు జిల్లాలోని పాఠశాలలకు సెలవు ఇచ్చారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు నేడు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సెలవులు ఇవ్వాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్