రేపు అసెంబ్లీ ముందుకు రెండు బిల్లులు

70చూసినవారు
రేపు అసెంబ్లీ ముందుకు రెండు బిల్లులు
ఏపీ అసెంబ్లీలో రేపు ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వైద్యారోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రవేశపెట్టనున్నారు. ఈ తీర్మానంపై సభలో సభ్యులు ప్రసంగిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్