ఒక్క చొరబాటుదారుని కూడా ఉపేక్షించం: అమిత్‌షా (Video)

72చూసినవారు
జార్ఖాండ్‌లో 2024 ఎన్నికలకు సంబంధించిన బీజేపీ పరివర్తన ర్యాలీని హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో చొరబాటుదారుల సమస్యను తాము పరిష్కరిస్తామని, ప్రభుత్వం మారితేనే చొరబాటుదారులను ఏరేయడం సాధ్యమని చెప్పారు. లాలూ యాదవ్, జార్ఖాండ్ ముక్తి మోర్చా, రాహుల్ బాబా (గాంధీ)లకు చొరబాటుదారులే ఓటు బ్యాంకు అని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్