శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ టీడీపీలో చేరనున్నారు. రేపు
టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో 5 వేల మందితో చేరనున్నట్లు ప్రకటించారు. అమలాపురం నుంచి మండపేటకు ర్యాలీగా వెళ్లి
టీడీపీ తీర్థం పుచ్చుకుంటానని వెల్లడించారు. కాగా మూడు రోజుల క్రితమే వైసీపీకి వాసంశెట్టి రాజీనామా చేశారు.