సాత్వికాహారం మాత్రమే తీసుకుంటున్న ప్రధాని మోడీ.!

540చూసినవారు
సాత్వికాహారం మాత్రమే తీసుకుంటున్న ప్రధాని మోడీ.!
అయోధ్య రామమందిరం గర్భగుడిలో జనవరి 22న బాలరాముడిని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్ఠించనున్నారు. 'యమ్ నియమాలను' ప్రధాని మోడీ కచ్చితంగా పాటిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 11 రోజుల ప్రత్యేక నిష్టలో భాగంగా ఈనెల 11 నుంచే ఆయన ధ్యానం చేస్తూ. ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి లేని సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ మనస్సు, శరీరాన్ని శుద్ధి చేస్తున్నారని చెప్పాయి.

సంబంధిత పోస్ట్