పిన్నెల్లి కేసులపై నేడు తీర్పు

65చూసినవారు
పిన్నెల్లి కేసులపై నేడు తీర్పు
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై నమోదైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది. అయితే పిన్నెల్లిపై హత్యాయత్నం లాంటి కేసులు ఉన్నాయని, వాటిలో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ఫిర్యాదుదారుల తరఫు న్యాయవాదులు వాదించారు.

సంబంధిత పోస్ట్