కాలంరాజుపేటలో అవగాహన ర్యాలీ

63చూసినవారు
గజపతినగరం మండలంలోని కాలం రాజుపేట గ్రామంలో మంగళవారం స్వచ్ఛత హి సేవా కార్యక్రమం సర్పంచ్ గేదల ఈశ్వరరావు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నినాదాలు చేశారు. సర్పంచ్ ఈశ్వరరావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులు దరిచేరవన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్