కొంతమంది స్వేచ్చని మనలో మనమే హరిస్తున్నాం: ఎమ్మెల్యే

55చూసినవారు
స్వాతంత్ర్యం సిద్ధించి 78 ఏళ్లు పూర్తయినా ప్రజల స్వచ్చని కొంతమంది హరిస్తున్నారని ఎమ్మెల్యే లోకం నాగమాధవి వెల్లడించారు. నెల్లిమర్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీజెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటు పడుతుందని చెప్పారు. ప్రజల స్వేచ్చని మనలో మనమే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్