రాజుల చెరువు గండిని పూడ్చే పనుల్లో నిమగ్నమైన అధికారులు

54చూసినవారు
కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ఎస్ కోట రాజుల చెరువుకు ఆదివారం సాయంత్రం గండిపడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి, ఎమ్మార్వో అరుణ కుమారి, ఇందుకూరి రఘరాజు, స్థానిక సర్పంచ్ సంతోషి కుమారి ఆదివారం రాత్రి గండి పూడ్చే పనులను పర్యవేక్షించారు. కాగా టిడిపి నాయకులు సతీష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు పాల్గొని యుద్ధ ప్రాతిపదికన గండి పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు.

సంబంధిత పోస్ట్