ప్రయాణికుడికి సెల్ ఫోన్ అందజేసిన ఆర్టీసీ అధికారులు

57చూసినవారు
ప్రయాణికుడికి సెల్ ఫోన్ అందజేసిన ఆర్టీసీ అధికారులు
శనివారం స్థానిక విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఒరిస్సా రాష్ట్రానికి సయాద్ ముహమ్మద్ ఇసా అనే పాసింజర్ జైపూర్ నుంచి విజయనగరం ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో తమ వద్ద ఉన్న 25000 విలువచేసే మొబైల్ ఫోన్ బస్సులోని మరిచిపోయి బస్సు దిగిపోయారు, ఆ మొబైల్ ఫోన్ బస్సులో కండక్టర్ గుర్తించి సదరు డిపో స్టేషన్ మేనేజర్ కి అధికారులకు మొబైల్ ఫోన్ అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్