పాసింజర్ కు సెల్ ఫోన్ అందజేసిన ఆర్టీసీ స్టేషన్ మేనేజర్

84చూసినవారు
పాసింజర్ కు సెల్ ఫోన్ అందజేసిన ఆర్టీసీ స్టేషన్ మేనేజర్
మంగళవారం స్థానిక విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తులసి అనే పాసింజర్ విజయనగరం నుంచి మానాపురం ప్రయాణం చేశారు , ఈ ప్రయాణంలో తమ వద్ద ఉన్న 20000 విలువచేసే మొబైల్ ఫోన్ బస్సులోని మరిచిపోయి బస్సు దిగిపోయారు, ఆ మొబైల్ ఫోన్ బస్సులో కండక్టర్ గుర్తించి సదరు స్టేషన్ మేనేజర్ కి మొబైల్ ఫోన్ అందజేశారు, సదరు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న పాసింజర్ వచ్చి అడగగా అతని యొక్క వివరాలు తెలుసుకుని బాధితుడికి మొబైల్ ఫోన్ ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్