బొబ్బిలిలో తక్షణమే రైతు బజారు ఏర్పాటు చెయ్యాలి: లోక్ సత్తా

59చూసినవారు
బొబ్బిలిలో తక్షణమే రైతు బజారు ఏర్పాటు చెయ్యాలి: లోక్ సత్తా
రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గత కొంతకాలం నుండి అనూహ్యంగా నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయల ధరలు అమాంతం ఆకాశాన్ని ఏక్కయ్యన్నారు. అందుకే తక్షణ ప్రభుత్వ స్పందించి బొబ్బిలి ప్రాంతంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని కోరారు. రైతు బజార్ లేనందున వర్తకులు ఇష్టానుసారంగా అమ్మకాలు చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్