రామభద్రపురం మండలం ఆరికాతోటలో ప్రజాదర్బార్

52చూసినవారు
రామభద్రపురం మండలం ఆరికాతోటలో ప్రజాదర్బార్
రాంబద్రపురంలో బొబ్బిలి ఎమ్మెల్యే ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరికాతోట గ్రామంలో త్రాగునీటి వల్ల చాలా మందికి కిడ్నీఫెల్యూర్, కీళ్లనొప్పులు, మోకాళ్ళు నొప్పల సమస్యతో బాధపడుతున్నట్లు జనసేన నేతలు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు కనకల శ్యామ్,అల్లు రమేష్, టిడిపి సీనియర్ నాయకులు తూముల అప్పన్న, పొందూరి కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్