కూటమి ప్రభుత్వంతోనే సుస్థిరమైన అభివృద్ధి

64చూసినవారు
కూటమి ప్రభుత్వంతోనే సుస్థిరమైన అభివృద్ధి
కూటమి ప్రభుత్వ హయంలోనే రాష్ట్రంలో సుస్థిరమైన అభివృద్ధి సాధ్యమని బొబ్బిలి ఆర్ వి ఎస్ కే కే రంగారావు పేర్కొన్నారు. శుక్రవారం తెర్లాం మండలం ఉద్దవోలులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి వంద రోజుల పరిపాలన గురించి ప్రజలకు కరపత్రాలు అందజేసి వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్