వరద బాధితులకు సహాయాన్ని అందించిన కోమటి పల్లి గ్రామస్థులు

82చూసినవారు
వరద బాధితులకు సహాయాన్ని అందించిన కోమటి పల్లి గ్రామస్థులు
విజయవాడ వరద బాధితుల సహాయార్ధం బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామం నుంచి సేకరించిన రూ. 75, 116 విరాళాలను శనివారం బొబ్బిలి శాసనసభ్యులు బేబి నాయనకు గొట్టాపు సత్యనారాయణ, ఆవాల పాపారావు, జి. తవిటినాయుడు, బొంతలకోటి లక్ష్మి శంకర రావు, వెలమల అచ్చుత రావు తదితరులు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయటానికి ముందుకు వచ్చిన గ్రామస్థులకు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్