విద్యార్ధులకు కిట్లు పంపిణి కార్యక్రమం

68చూసినవారు
విద్యార్ధులకు కిట్లు పంపిణి కార్యక్రమం
చీపురుపల్లి పట్టణం బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన స్కూల్ బ్యాగ్ లు, షూస్, బెల్ట్ లను సోమవారం జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, మండల పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం, సర్పంచ్ మంగళ గిరి సుధారాణి, జిల్లా వైస్సార్ పార్టీ సెక్రటరీ వలిరెడ్డి శ్రీనివాసనాయుడు చేతుల మీదుగా విద్యార్థులకు అందచేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విప్లవత్మక మార్పులు తీసుకువచ్చారని తెలిపారు.

సంబంధిత పోస్ట్