శ్రీ మనసా దేవి నాగశక్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు

72చూసినవారు
శ్రీ మనసా దేవి నాగశక్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు
చీపురుపల్లి మండలం పుర్రేయవలస గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ మానసా దేవి నాగశక్తి అమ్మవారికి ఆలయ అర్చకులు శనివారం శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు వర్ణాల పూలతో అమ్మవారిని అలంకరించి, ప్రత్యేక అభిషేకాలు, సహస్రనామార్చన చేపట్టారు. ఈ మేరకు గ్రామ ప్రజలతో పాటుగా పరిసర ప్రాంత ప్రజలు అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్