ప్రజలు మెచ్చే రీతిలో పాలనకు చంద్రబాబు శ్రీకారం

79చూసినవారు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలు మెచ్చేరీతిలో పాలనకు శ్రీకారం చుట్టారని టిడిపి నేతలు మక్కువ శ్రీధర్ గంట్యాడ శ్రీదేవి చప్ప చంద్రశేఖర్, అట్టాడ లక్ష్మనాయుడు, కొండపల్లి భాస్కర్ నాయుడులు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలలో ప్రధానమైన ఐదింటిపై సంతకాలు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్