తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ కావడం బాధాకరం

64చూసినవారు
తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ కావడం బాధాకరం
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ కావడం బాధాకరమని మెంటాడ మండల జనసేన అధ్యక్షులు సబ్బవరపు రాజశేఖర్ అన్నారు. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపడుతున్న పశ్చాత్తాప దీక్షకు మద్దతుగా ఆయన స్థానిక జనసేన నాయకులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం హయాంలో తిరుమల పవిత్రత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్