ప్రత్యేక ఆకర్షణీయంగా మారిన ఎగువకొండ పర్తి గ్రామం

64చూసినవారు
గంట్యాడ మండలంలో ఉన్న ఎగువ కొండపర్తి గ్రామం జిల్లాలో ప్రధాన ఆకర్షణీయంగా మారింది. ఇక్కడ ఏర్పాటు చేసిన అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈ దేవాలయం సముద్రమట్టానికి 1035 మీటర్ల ఎత్తులో కట్టడం, దీన్ని చూడడానికి విజయనగరం జిల్లా నుంచే కాకుండా విశాఖపట్నం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఎగువ కొండపర్తి గ్రామం ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది. మరికొన్ని రోజుల్లో పర్యటకగా ప్రాంతంగా మారనుంది.

సంబంధిత పోస్ట్