విజయనగరం చేరుకున్న వెంకయ్యనాయుడు

63చూసినవారు
విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం కోరుకొండ సైనిక్ స్కూల్ కు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం రామనారాయణంలోని వాల్మీకి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభిస్తారు. రాత్రికి కోరుకొండ సైనిక స్కూల్లో బస చేస్తారు. శుక్రవారం ఉదయం విజయనగరం రైల్వే స్టేషన్ కు చేరుకొని రైల్లో భువనేశ్వర్ బయలుదేరి వెళ్తారు.

సంబంధిత పోస్ట్