కురుపాంలో తీవ్ర ఉద్రిక్తత

5811చూసినవారు
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం పోలింగ్ ముగిసిన సందర్భంగా టీడీపీ నేతలు ర్యాలీ చేపట్టి వైసీపీ శిబిరం వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైసిపి కార్యకర్తలు ప్రతి దాడి చేసే సమయంలో పోలీస్ లు అడ్డుకుని టిడిపి కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసారు. దీంతో కురుపాంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అల్లరి మూకలను పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్