వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్

578చూసినవారు
వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్
స్టార్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్, ఆయన గాయని సైంధవి విడాకులు తీసుకున్నారు. ఎంతో ఆలోచించి 11 ఏళ్ల తమ వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నట్లు వారు ప్రకటించారు. ‘మా ఈ నిర్ణయాన్ని మీడియా మిత్రులు, అభిమానులు అర్థం చేసుకుంటారని, మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం’ అని సోషల్ మీడియాలో వారు పోస్టు పెట్టారు. ప్రకాశ్-సైంధవి 2013లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు అన్వీ ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్