కురుపాంలో మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం

79చూసినవారు
కురుపాంలో మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం
కురుపాం మోడల్ స్కూల్ లో విద్యార్థులకు ఎస్. ఈ. బి సీఐ జోగమ్మ మత్తు పదార్థాల గురించి బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. అనంతరం మోడల్ స్కూల్ నుంచి మెయిన్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రామలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్