చిరు ఉద్యోగులపై కక్ష సాధింపులు మానుకోవాలి: సీఐటీయూ

53చూసినవారు
చిరు ఉద్యోగులపై కక్ష సాధింపులు మానుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. మన్మధరావు పేర్కొన్నారు. పార్వతీపురం సుందరయ్య భవనంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆ నాయకులు క్రింద స్థాయి ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. జియ్యమ్మవలస టిడిపి ఎంపీపీ ఫీల్డ్ అసిస్టెంట్ లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్