ఈకేవైసి అప్డేట్ కౌంటర్లు పెంచాలి

78చూసినవారు
ఈకేవైసి అప్డేట్ కౌంటర్లు పెంచాలి
గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల గిరిజన కార్పొరేషన్ కార్యాలయంలో మండలం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి గ్యాస్ పుస్తకాలు మంగళవారం అప్డేట్ చేసుకున్నారు. అయితే మొబైల్ నెట్వర్క్ సరిగా లేకపోవడంతో సర్వర్లు నెమ్మదిగా ఉండటం వలన, అలాగే ఒక్కసారిగా ఎక్కువ మంది రావడంతో కొంచెం ఇబ్బందులు తలెత్తుతున్నాయని కనుక ఈకేవైసి అప్డేట్ కౌంటర్లు పెంచాలని మహిళలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్