విమాన చక్రంలో మంటలు.. ఢిల్లీలో సేఫ్‌గా ల్యాండ్

83చూసినవారు
విమాన చక్రంలో మంటలు.. ఢిల్లీలో సేఫ్‌గా ల్యాండ్
మ్యూనిచ్‌కు చెందిన లుఫ్తాన్స వైడ్ బాడీ ఏ 380 విమానానికి ప్రమాదం తప్పింది. ఆ విమాన టైర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఢిల్లీ విమానాశ్రాయంలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ప్రమాద సమయంలో అందులో 490 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సేఫ్‌గా ల్యాండ్ అవ్వడంతో సిబ్బంది, ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి జూలై 3న ఢిల్లీ నుంచి మ్యూనిచ్‌కు విమానాన్ని నడపనున్నట్లు లుఫ్తాన్స్ ప్రతినిధి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్